Jio 5G Phone: రూ.8000కే జియో 5జీ ఫోన్! ఆగస్టులోనే లాంఛ్!
Reliance Industries భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్ను షేక్ చేయనుంది! అతి త్వరలోనే మరో రెండు Jio smart phones లాంఛ్ చేయబోతోంది. ఇప్పటికైతే అధికారికంగా వివరాలను ప్రకటించలేదు. అయితే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్ట్స్ BIS వెబ్సైట్ నుంచి రెండు సర్టిఫికెట్లను పొందినట్టు తెలిసింది. దీనిని బట్టి అతి తక్కువ ధరలోనే రెండు 5జీ ఫోన్లను విడుదల చేయబోతుందని విశ్లేషకులు అంటున్నారు. ఆగస్టు 28న రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సమావేశం జరగనుంది. ఇదే ఈవెంట్లో కంపెనీ …
Jio 5G Phone: రూ.8000కే జియో 5జీ ఫోన్! ఆగస్టులోనే లాంఛ్! Read More »